Thursday, January 24, 2013

మజ్జిగ పులుసు




కావాల్సిన పదార్ధాలు

పెరుగు ; అర కేజీ
సెనగపిండి ;100 గ్రాములు
సొరకాయ; పావు కేజీ
బెండకాయ ; పావు కేజీ
వంకాయలు ; సన్నగా పొడవుగా ఉండేవి 2
బచ్చలి లేక తోటకూర ; పెద్ద కట్టలు 4
పచ్చిమిరపకాయలు ; 16
ఆవాలు ; అర టీ స్పూన్
మెంతులు ; ఒక టీ స్పూన్
నెయ్యి ; రెండు టీ స్పూన్స్
పసుపు ; ఒక టేబుల్ స్పూన్
ఎండుమిరపకాయలు ; 6
ఇంగువ ; ఒక టీ స్పూన్
ఉప్పు ; నలుగు టీ స్పూన్స్
తయారుచేసే విధానం ;-

ముందుగ సోరకయను ముక్కలుగా తరిగి ఒక గిన్నెలో నీరు పోసి ఈ సొరకాయ ముక్కలు బచ్చలి కానీ లేకపోతె తోటకూర అయిన ముక్కలతో పాటుగా సన్నగా తరిగి ఉడికించాలి. అది వుడికే లోపుగా పెరుగుని తీసుకుని అందులో సెనగపిండి ,ఉప్పు ,పసుపు కొద్దిగా నీరు పోసి కవ్వం తో పిండి ఉండలు కట్టకుండా పెరుగు బిళ్ళలు లేకుండా మజ్జిగా లాగ తయారు చెయ్యాలి.గిన్నెలో ముక్కలు వుడికిన తరువాత తయారు చేసి పెట్టుకున్న మజ్జిగను పోసి బెండకాయ ముక్కలు,వంకాయ ముక్కలు,పచ్చిమిరప ముక్కలు వేసి పులుసు కాగే వరకు సన్నని సెగ మీద గరిటతో కలుపుతూ వుండాలి.మజ్జిగకి పొంగే గుణం వుంది కనుక కస్స్త పెద్ద గిన్నెలో అయతే పొంగి కిందకు పడకుండా వుంటుంది.పులుసు పొంగు తగ్గిపోయి కాగిన తరువాత బాన్డీని పొయ్యి మీద పెట్టి నెయ్యి వేసి ఇంగువ,మెంతులు,ఆవాలు ,ఎండుమిరప ముక్కలు వేసి పోపు వేయించి పులుసులో కలపాలి.అంతే చక్కని చిక్కని ఘుమ ఘుమ లాడే మజ్జిగ పులుసు రెడీ.
మజ్జిగ పులుసు


కావాల్సిన పదార్ధాలు

పెరుగు ; అర కేజీ
సెనగపిండి ;100 గ్రాములు
సొరకాయ; పావు కేజీ
బెండకాయ ; పావు కేజీ
వంకాయలు ; సన్నగా పొడవుగా ఉండేవి 2
బచ్చలి లేక తోటకూర ; పెద్ద కట్టలు 4
పచ్చిమిరపకాయలు ; 16
ఆవాలు ; అర టీ స్పూన్
మెంతులు ; ఒక టీ స్పూన్
నెయ్యి ; రెండు టీ స్పూన్స్
పసుపు ; ఒక టేబుల్ స్పూన్
ఎండుమిరపకాయలు ; 6
ఇంగువ ; ఒక టీ స్పూన్
ఉప్పు ; నలుగు టీ స్పూన్స్
తయారుచేసే విధానం ;-

ముందుగ సోరకయను ముక్కలుగా తరిగి ఒక గిన్నెలో నీరు పోసి ఈ సొరకాయ ముక్కలు బచ్చలి కానీ లేకపోతె తోటకూర అయిన ముక్కలతో పాటుగా సన్నగా తరిగి ఉడికించాలి. అది వుడికే లోపుగా పెరుగుని తీసుకుని అందులో సెనగపిండి ,ఉప్పు ,పసుపు కొద్దిగా నీరు పోసి కవ్వం తో పిండి ఉండలు కట్టకుండా పెరుగు బిళ్ళలు లేకుండా మజ్జిగా లాగ తయారు చెయ్యాలి.గిన్నెలో ముక్కలు వుడికిన తరువాత తయారు చేసి పెట్టుకున్న మజ్జిగను పోసి బెండకాయ ముక్కలు,వంకాయ ముక్కలు,పచ్చిమిరప ముక్కలు వేసి పులుసు కాగే వరకు సన్నని సెగ మీద గరిటతో కలుపుతూ వుండాలి.మజ్జిగకి పొంగే గుణం వుంది కనుక కస్స్త పెద్ద గిన్నెలో అయతే పొంగి కిందకు పడకుండా వుంటుంది.పులుసు పొంగు తగ్గిపోయి కాగిన తరువాత బాన్డీని పొయ్యి మీద పెట్టి నెయ్యి వేసి ఇంగువ,మెంతులు,ఆవాలు ,ఎండుమిరప ముక్కలు వేసి పోపు వేయించి పులుసులో కలపాలి.అంతే చక్కని చిక్కని ఘుమ ఘుమ లాడే మజ్జిగ పులుసు రెడీ.

0 comments:

Post a Comment