Friday, February 15, 2013

బియ్యపు పిండి వడియాలు;

బియ్యపు పిండి వడియాలు;

కావలసినవి :

బియ్యం ఒక కిలో , 

నువ్వు పప్పు 100 గ్రా ,

పచ్చిమిర్చి 50 గ్రా ,

జీలకర్ర 4 స్పూనులు ,

ఉప్పు సరిపడా

తయారీ :

బియ్యం కడిగి ఆరనిచ్చి పిండి పట్టించాలి. 1 కి 5 చొప్పున కొలతలో నీరు తీసుకోవాలి. 1 కొలతలో పిండిని జారుగా కలుపుకొని , మిగతా కొలతను ఎసరు పెట్టుకోవాలి.

మరిగిన ఎసరులో ఈ పిండిని కొంచెం కొంచెంగా పోస్తూ తలపెట్టి నూరిన పచ్చిమిర్చి , జీర, నువ్వుపప్పు

ముద్దను మరిగే పిండిలో వేసి బాగా కలిపి ప్లాస్టిక్ పేపర్ మీద వడియలుగా పెట్టుకుని రెండు రోజులు బాగా ఎండబెట్టి తీసి నిల్వ పెట్టుకోవాలి.

0 comments:

Post a Comment