Sunday, October 18, 2015

• సాబూదాన్‌ పూరీ

కావలసినవి: 
సగ్గుబియ్యం- పావు కేసీ 
బంగాళా దుంపలు- ఐదు 
పచ్చిమిర్చి(తరిగి)- రెండు
కారం- పావు టీస్పూను
నూనె- డీప్‌ఫ్రైకి సరిపడినంత, ఉప్పు- తగినంత

తయారీ:
సగ్గుబియాన్ని గంటసేపు నానబెట్టాలి. బంగాళాదుంపల్ని ఉండకబెట్టి పొట్టు తీసి మెత్తగా చేయాలి. దీనిలో సగ్గుబియ్యం, పచ్చిమిర్చి, ఉప్పు, కొద్దిగా కారం వేసి బాగా కలుపుకోవాలి. చేతులకి కొద్దిగా నూనె రాసుకొని పిండిని ఉండలుగా చేసి కొద్దిగా వత్తాలి. అవి ముదురు గోధుమ రంగులోకి వచ్చే వరకు నూనెలో డీప్‌ఫ్రై చేయాలి. సగ్గుబియ్యం పూరీ రెడీ...

0 comments:

Post a Comment