Wednesday, January 27, 2016

సగ్గుబియ్యం పెరుగు వడలు


పెరుగు -రెండు కప్పులు 
సగ్గుబియ్యం -ఒక కప్పు 
బియ్యంపిండి -కప్పు 
ఉల్లిపాయలు -రెండు 
కొత్తిమీర -కట్ట
కరివేపాకు -రెండు రెమ్మలు
పచ్చిమిర్చి -అయిదు
ఉప్పు -తగినంత
జీలకర్ర-చిటికెడు
నూనె -వేయించుకోవడానికి సరిపడా
సగ్గుబియ్యంను పెరుగులోరెండుగంటలపాటునానబెట్టుకోవాలి.తరువాతబియ్యంపిండి
తీసుకునినానినసగ్గుబియ్యనుపిండిలోకలిపిదానినివదలపిండిలకలుపుకోవాలి.ఈమిశ్రమంలోమిగతాపదార్దాలనువేసిబాగాకలపాలి.ఒకబాండిలోనూనెవేసి కాగినతరువాత
ఈమిశ్రమాన్నిచిన్నవడలుగాచేసుకునినూనెలోవేసిఎర్రగావేయించితీసేయాలి.

0 comments:

Post a Comment