Thursday, May 19, 2016

ఆలు కచోరి

ఆలు కచోరి 
మైదా పిండి -రెండు కప్పులు 
బంగాలదుంపలు -మూడు 
ఉల్లిపాయలు -మూడు 
పచ్చిమిర్చి -మూడు 
అల్లంవెల్లుల్లి పేస్టు -ఒక టీ స్పూన్ 
నూనె -రెండు టేబుల్ స్పూన్స్ 
జీలకర్ర -అర టీ స్పూన్ 
కరివేపాకు ,కొత్తిమీర -ఒక్కోటి రెండు రెమ్మలు 
కారం -ఒక టీ స్పూన్ 
పసుపు -చిటికెడు 
ఉప్పు -రుచికి సరిపడా 
గరం మసాల పొడి -ఒక టేబుల్ స్పూన్ బంగాలడుమ్పాలను ఉడికించి పైన తొక్క తీసి వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి ,ఉల్లిపాయలను పచ్చిమిర్చినిముక్కలుగాచేసిపెట్టుకోవాలి
కూరకు
పొయ్యిమీదబాణలి పెట్టివేడిఅయ్యాకనూనెపోసివేడిఅయ్యాకజీలకర్రవేసుకోవాలి.ఉల్లిపాయలువేయాలిమీడియంఫ్లేమ్లోపెట్టిమూతపెట్టాలి.ఇలావేగినఉల్లిపాయలతర్వాతపచ్చిమిర్చివేయించాలిమూతపెడితేతొందరగావేగుతాయిఇప్పుడుఅల్లంవెల్లుల్లిపేస్టువేసిపచ్చివాసనపోయేవరకువేయించాలి.దానికిసరిపడాకారం,ఉప్పువేసుకోవాలిఉల్లిపాయలకుబాగాఅంతెత్తురెండునిమిషాలపాటు తిప్పుతూఉండాలి.ఉడకబెట్టినబంగాళాదుంపలనువేసుకోవాలి
ఇందులోనీళ్ళుపోయకూడదుకాబట్టినూనెకొంచెంఎక్కువవాడుతం.బంగాలడుమ్పాలనుచిన్నగాకట్చేసుకుంటేఈstuffingకుచాలబాగుంటుంది
అయిదునిమిషాలవరకుమూతపెట్టిమగ్గనివ్వాలినీరుపోయకూడదు.కూరబాగాఉడికినతరువాతఇందులోగరంమసాలపొడివేసుకోవాలికొత్తిమీరకరివేపాకువేసికలియపెట్టాలిమరోఅయిదునిముషాలుమూతపెట్టిమగ్గనివ్వాలిఅప్పుడుకూరతయారుఅయినట్లు
ఈకూరనుకాసేపుచల్లారనివ్వాలి
ఇంతలోమనంమైదా పిండినిచపాతిపిండిలకలుపుకోవాలి.కొంతపిండితీసుకుని
చపాతిలచేసికొంచెంకూరపెట్టిమొత్తంఅంచులు మూసిమరలవత్తాలివేయించడానికిసరిపడానూనెలోకచోరిలువేసిగోధుమరంగులోకివచ్చేవరకుమీడియంఫ్లేమ్ల్పెట్టివేయించుకోవాలి

0 comments:

Post a Comment