Sunday, March 9, 2014

పుల్ల మజ్జిగ అట్లు

కావలసిన పదాధాలు :

బియ్యం-1/2 కిలో ,పుల్ల మజ్జిగ -1 లీటరు ,అల్లం -చిన్న ముక్క ,పచ్చిమిర్చి -6 ,జీలకర్ర -2 టీ స్పూన్లు,ఉప్పు -రుచికి తగినంత,నూనె -1 కప్పు .

తయారుచేసేపధతి :

బియ్యం కడిగి నీళ్ళు వోడ్చి  పుల్ల మజ్జిగలో వేసి 5 గంటలు నానబెట్టాలి .నానిన బియ్యంలో ఉప్పు,జీలకర్ర ,అల్లం ,పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బి అట్ల పిండిలా కలుపుకోవాలి .స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడెక్కాకా 1 స్పూను నూనె వేసి అట్టులా పోసుకోవాలి .

0 comments:

Post a Comment