Tuesday, March 15, 2016

బియ్యం పిండి వడియాలు

బియ్యంపిండి-ఒకకప్పు
సగ్గుబియ్యం-పావుకప్పు
ఉప్పు-రుచికిసరిపడా
నీళ్ళు-బియ్యంపిండి కలుపుకోవటానికి ఒకకప్ కురెండుకప్ లనీళ్ళు
అల్లంముక్క-చిన్నది
జీలకర్ర-ఒకటేబుల్స్పూన్
పచ్చిమిర్చి-నాలుగు
సగ్గుబియ్యంనుఅరగంటసేపునానబెట్టుకోవాలి.అల్లం,పచ్చిమిర్చిముక్కలనుచిన్నగచేసుకునిజార్లోవేసిఅందులోనేజీలకర్ర కూడావేసుకోవాలి.దీనినిgrindచేసుకునిపస్తేనుపక్కనపెట్టుకోవాలి.
ఒకబౌల్లోఒకకప్పుబియ్యంపిండికిరెండుకప్పులనీరుపోసుకోవాలి.అందులోబియ్యంపిండివేసిబాగా కలపాలి.
మందపాటికుక్కర్పెట్టి వేడిచేయాలిఒకకప్పుబియ్యంపిండిఆరుగ్లాసులనీళ్ళు పోసివేడిచేసుకోవాలి.అందులోనానబెట్టినసగ్గుబియ్యంనువేసుకునిఅయిదు నిముషాలుఉడికించుకోవాలి.అందులోనేతరుచేసుకున్నపేస్టునువేసుకోవాలి.తర్వాతఅందులో
తగినంతఉప్పువేసుకోవాలి.బాగాతిప్పుతూమరిగించుకోవాలి.సగ్గుబియ్యంమరిగెంతవరకు
ఉడికించుకోవాలి.లోఫ్లేమ్లోపెట్టిమరిగించాలి.పోగకుండాజాగ్రత్తపడాలి.తరువాతబియ్యంపిండినీటినిపోసుకోవాలి.లోఫ్లేమ్లోపెట్టికలియతిప్పుతూఉండాలిలేకుంటేఅడుగంటుతుంది.వడియాలపిండిచిక్కగావచ్చేవరకుతిప్పుతూలోఫ్లేమ్లోఉంచాలి.తయారుఐనతరువాతవేడిగాఉన్నప్పుడేఒకకాటన్ క్లాత్ మీద చిన్నగరిటెతోవడియాలుపెట్టుకోవాలి.రెండురోజులుఎండలోఉండనివ్వాలి
పెట్టినభాగానకాకవెనకభాగాననీరుచిలకరించితిప్పితేసులభంగాఊడివస్తాయి

0 comments:

Post a Comment