Tuesday, March 22, 2016

మసాల పూరి

మైదా పిండి-రెండుకప్పులు
సెనగపిండి-ఒకటిన్నరకప్పు
కరివేపాకు-రెండురెబ్బలు
మెంతికూరతరుగు-రెండుటీస్పూన్స్
పసుపు-పావు టీస్పూన్
కారం-రెండుటీస్పూన్స్
ధనియాలపొడి-టీస్పూన్
గరం మసాల-అరటీస్పూన్
అల్లంవెల్లుల్లి-రెండుటీస్పూన్స్
షాజిర-రెండుటీస్పూన్స్
ఉప్పు-తగినంత
నూనె-వేయించటానికిసరిపడా
గిన్నెలోజల్లించినమైదా,సెనగపిండితీసుకునిఅందులో పసుపు,కారం,ధనియాలపొడి,గరంమసాల,షాజిర,సన్నగా తరిగిన కరివేపాకు,మెంతికూర
కొద్దిగానీళ్ళుపోసికలపాలి.ఇప్పుడుఅల్లం వెల్లుల్లి,తగినంత ఉప్పుకూడావేసిచపాతీపిండిల
తడిపిపెట్టుకోవాలి.అరగంటతర్వాతమెత్తగా పిసికిచిన్నఉండలుగాచేసుకోవాలి
ఒక్కో ముద్దనుతీసుకునిపలుచగాపూరిలుగావత్తికాగిననూనెలోవేసిఎర్రగావేయించి
తీయాలి.ఈపూరీలు నాలుగు రోజులు వరకునిలువ ఉంటాయి

0 comments:

Post a Comment