Tuesday, March 15, 2016

సగ్గుబియ్యం వడియాలు

సగ్గుబియ్యం-ఒక కిలో
నీళ్ళు-ఒకకప్పుకునాలుగుగ్లాసులు
పచ్చిమిరపకాయలు-యాభయ్ గ్రాములు
జీలకర్ర-రెండుటీస్పూన్స్
ఉప్పుతగినంత
సగ్గుబియ్యంనుఒకపాత్రలో నీరుపోసి శుబ్రంగకరిగిపోయేవరకు ఉడికించాలి.ఉడికినదానిలో
పేస్టుగచేసినపచ్చిమిరపకాయలముడ్డ,జీలకర్ర,ఉప్పువేసి,బాగాకలిపిదించివేయాలి.ప్లాస్టిక్
పేపర్ లేదాకాటన్ గుడ్డ మీద ఉడికినసగ్గుబియ్యంమిశ్రమంనుచిన్నగారితేసహాయంతోచిన్నచిన్నగవేసుకోవాలి.వేయడంఅయిపొఇనతరువాతరెండుమూడురోజులుఎండలోఎండబెట్టుకోవాలి.ఇలాఎండబెట్టినవాటిని
కాటన్గుడ్డనుతిరగేసిపైననీళ్ళుకొచెంకొచెంచల్లివేరుచేయాలినీళ్ళుఎందుకుచల్లుకోవాలంటేవడియాలుగుడ్డకుకానీ,ప్లాస్టిక్షీట్కుకానీఅంటుకోకుండాత్వరగావస్తాయి.ఇలావడియాలనుఒక డబ్బా లోనిల్వచేసుకోవాలి

0 comments:

Post a Comment