Monday, July 18, 2016

తీయని గులాబీలు

మైదా-అరకేజీ 
వరిపిండి-అరకేజీ
గోడుమపిండి-పావుకేజీ
యాలకులపొడి-చెంచ
వంటసోడా-చిటికెడు
చక్కర-అరకెజీ
నూనె-వేయించుకోడానికిసరిపడా
గిన్నెలోనూనెతప్ప మిగిలినపదార్ధములను ఒక్కోటితీసుకోవాలి.అన్నిటినిఒకసారి
కలిపి ఆతరువాత సరిపడానీటితోదోసపిండిలా చేసుకోవాలి.బాండిలో సరిపడానూనె
వేసిబాగావేడి చేయాలి.తరువాతగులాబీలు వేసేకాదనుపిండిలోముంచి వేడినూనెలో
ఉన్చేయాలి.పిండివేగగానేకాడ నుంచి విడిపోయి పువ్వుల వస్తుందిఇలామిగిలినపిండినికూడాచేసుకోవాలి

0 comments:

Post a Comment