Tuesday, April 5, 2016

సగ్గుబియ్యం మురుకులు

బియ్యంపిండి-మూడుకప్పులు
సగ్గుబియ్యం-ఒకకప్పు
కారం-రెండుటీస్పూన్స్
నువ్వులు-అరకప్పు
వెన్న-నాలుగుటేబుల్స్పూన్స్
నూనె-వేయించడానికిసరిపడా
ఉప్పు-రుచికిసరిపడా
సగ్గుబియ్యంనుఆవిరిమీద కుక్కర్లోఅయిదు విసిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.తర్వాతఒకవెడల్పాటిపాత్ర లోఉడికినసగ్గుబియ్యంనాకు కారం,నువ్వులు,ఉప్పు, బియ్యంపిండి చేర్చిసరిపడానీరుకలుపుతూముద్దలాచేసుకోవాలి.ఈమిస్రమంను
జంతికలగొట్టంలోపెట్టినొక్కుకోవాలి.నూనెబాగాకాగినతరువాతవత్తుకొనిదోరగావేగించుకోవాలి.ఇవిడబ్బాలో నిలువఉంటాయి

0 comments:

Post a Comment